అన్వేషించండి
Advertisement
అమ్మవారికి ఏకాంతంగా పల్లకీ ఉత్సవం. | ABP Desam
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జరిగింది.ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేక పోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ,ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది..
ఆధ్యాత్మికం
Dhanurmasam Special Sevas in Tirumala | ధనుర్మాసంలో తిరుమల శ్రీవారికి ఎలాంటి సేవలు చేస్తారు..? | ABP
kedarnath Dham |కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | ABP Desam
High Tension in Narsipatnam : అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మున్సిపల్ సిబ్బంది | ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
మూలవిరాట్టును తాకిన సూర్యకిరణాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎలక్షన్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets