అన్వేషించండి
Tirupati Kabaddi: కబడ్డీ కూత పెట్టి ఉత్సాహ పరిచిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
జనవరి 5 నుంచి 9 వరకు తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిపోటీలు కావటంతో....కబడ్డీ పోటీలకు ప్రచారం నిర్వహించే బాధ్యతలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్, తిరుపతి మేయర్ తో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి....జాతీయ స్థాయి పోటీలకు ప్రచారం నిర్వహించారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















