అన్వేషించండి
Advertisement
Revanth reddy: తెరాస సీనియర్ నేతలను ప్రశ్నించిన టి.పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
రాజ్యాంగాన్ని కాపాడుకుందామని,గాంధీ భవన్ లో ఎస్సి సెల్ చేపట్టిన 48 గంటల దీక్షను విరమింపజేసారు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఎస్సి సెల్ చైర్మన్ ప్రీతం తో పాటు పలువురికి కి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు రేవంత్ రెడ్డి,ఎఐసిసి ఎస్సి సెల్ చైర్మన్ రాజీవ్ లిలోతియా తదితరులు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు,ఆ రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ కు సీఎం అయ్యారు.కేశవ రావు, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు అన్ని తెలిసి కేసీఆర్ కుర్చీ దగ్గర ఎందుకు వున్నారని ప్రశ్నించారు.
ఇండియా
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
AC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam
Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP
Vivacious Varenya Life Story | 9 ఏళ్లకే ఇంగ్లీష్ లో అదరగొడుతున్న ఈ అమ్మాయి గురించి తెలుసా..! | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
సినిమా
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets