జనవరి 10.. ఈ తేదీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోరేమో. ఎందుకంటే సాక్షాత్తూ గురూజీ త్రివిక్రమ్ తమ గుండెల్లో గుణపం దింపిన రోజని పవన్ ఫ్యాన్స్ అనుకుంటారు. సుక్కూ మ్యాజిక్ ను ఆనాడు అర్థం చేసుకోలేకపోయామే అని మహేశ్ అభిమానులు బాధపడుతుంటారు. ఎందుకంటే 2014 జనవరి 10న వన్ నేనొక్కడినే రిలీజ్ అయితే, 2018 జనవరి 10న అజ్ఞాతవాసి విడుదలైంది. సుక్కూ చాలా ఇంటెలిజెంట్ గా తెరకెక్కించిన వన్ సినిమాను అప్పుడు అర్థం చేసుకోలేకపోయిన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పుడు దాన్ని కల్ట్ అంటున్నారు. అజ్ఞాతవాసి అనుభవం నుంచి మాత్రం పవన్ అభిమానులు అంత తేలికగా కోలుకోలేదు. ఆ రెండు సినిమాలు ఈ రోజే రిలీజ్ అవటంతో... ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకెప్పుడూ జనవరి 10న సినిమాలు విడుదల చేయొద్దంటూ అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.
Balineni Srinivasa Reddy on Kotamreddy|కోటం రెడ్డి తప్పు చేస్తున్నావ్.. తప్పకుండా బాధపడతావు |DNN|ABP
KTR Vs Eetala Rajender|హుజురాబాద్ గడ్డ మీద కేటీఆర్, ఈటల మధ్య విమర్శల యుద్ధం |ABP Desam
KTR on PM Modi | పేదవారి పొట్టకొడుతున్న ప్రధానమంత్రి మోదీ ఎవరికి దేవుడు...? | ABP Desam
Hindenburg Research Nathan Anderson : అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు..!
US Police Violence | ఒక్క ఏడాదిలోనే పోలీసుల దాడిలో 1100 మందికిపైగా చనిపోయారా..? |
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి