అన్వేషించండి
Nara Lokesh | AP Assembly 2022| నిరుద్యోగ సమస్యపై టీడీపీ నేతలు నిరసన | ABP Desam
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు... తెలుగు దేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెoలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















