అన్వేషించండి
ఏ మేరే వతన్ కే లోగోన్ పాట వెనుక హిస్టరీ
Lata Mangeshkar అమృతగానం ప్రతి ఒక్కరి మనసులనూ హత్తుకుంటుంది. ఒకానొక సందర్భంలో మాజీ ప్రధాని Jawaharlal Nehru ఆమె పాట విని ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు. లత పాడిన ఫేమస్ పాటల్లో ఒకటైన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’.... దేశభక్తి గీతం. సి.రామచంద్ర సంగీత సారథ్యంలో ఓ ప్రోగ్రామ్ లో లత ఈ పాట పాడారు. నెహ్రూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. లత పాడిన తీరు ఆయనను కదిలించింది. ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.
ఇండియా

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABP

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP Desam

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP Desam

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP Desam

People Digging Asirgarh Fort Chhaava Viral Video | సినిమాలో చూపించినట్లు గుప్త నిధులున్నాయనే ఆశతో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion