అన్వేషించండి
Advertisement
గుట్కా తినమని బలవంతం, ప్రాణాలు తీసిన వేధింపులు
కరుణపురంలోని ఎంజిపి ప్రభుత్వ హాస్టల్ లో దారుణం చోటు చేేసుకుంది. ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. మొదటి సంవత్సరం చదువుతున్న భరత్ ని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా తీసుకురావాలంటూ బలవంతం చేస్తుండటంతో విద్యార్థి తీసుకురాగా వాచ్ మెన్ ఫోటోలు తీశారని...దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్
దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తిరుపతి
న్యూస్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement