అన్వేషించండి
ప్రతి Police Station లో Cyber Crime Complaints తీసుకుంటాము. - శిఖాగోయల్.
ఈ ఏడాది 55 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. 155260 ద్వారా సైబర్ బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఏడాది నుండి ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు తీస్కుంటున్నాం. ఈ ఏడాది లో 1206 బ్యాంక్ అకౌంట్ లలో ఉన్న 80 .54 కోట్ల నగదు ఫ్రీజ్ చేసిన సీసీ ఎస్ పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 265 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు అరెస్ట్ చేశాం. కోట్లలో సైబర్ ఫ్రాడ్ కు పాల్పడిన 13 మంది విదేశీయులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.Tepdfe యాక్ట్ కింద 23 కోట్లు విలువ జేసే 16 ప్రోపర్టీలను సీజ్ చేసిన సీసీ ఎస్ పోలీసులు - శిఖా గోయల్. అడిషనల్ కమిషనర్, హైదరాబాద్.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఇండియా























