అన్వేషించండి
Amar Jawan Jyothi Merged: జాతీయ యుద్ధ స్మారకం జ్యోతిలో కలిసిపోయిన అమర్ జవాన్ జ్యోతి
దిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్ల పాటు నిత్యం వెలిగిన Amar Jawan Jyothi ని అక్కడికి 400 మీటర్ల దూరంలో ఉండే జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతిలో కలిపారు. ఈ రెండు జ్యోతులు నిత్యం వెలిగేలా చూడటం కష్టమవుతున్న నేపథ్యంలో వీటిని కలపాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1971లో పాక్ తో యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం... 1972లో అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. ఇప్పటివరకు వేర్వేరు యుద్ధాల్లో అమరులైన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్ ఫలకాలపై లిఖించి 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఈ రెండింటికీ కలిపి ఒకే జ్యోతి కనపడనుం
ఇండియా
Waqf (Amendment) Bill 2025 Passed in the Lok Sabha | పంతం నెగ్గించుకున్న NDA | ABP Desam
Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP Desam
Anant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP Desam
Anant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP Desam
Myanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















