అన్వేషించండి
Trissur Pooram Celebrations: ఏనుగులపై ఉత్సవమూర్తుల ఊరేగింపు | ABP Desam
కేరళలో ప్రఖ్యాతి గాంచిన త్రిస్సూర్ పూరం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో త్రిస్సూర్ జనసంద్రమైంది. ఏనుగులపై ఉత్సవ మూర్తుల ఊరేగింపును చూడటానికి భక్తులు తరలివచ్చారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















