అన్వేషించండి
Students Expelled For Chanting Jai Shri Ram Alleges MNS: నవీ ముంబయిలో వివాదం
మహారాష్ట్ర నవీ ముంబయిలోని ఓ పాఠశాల వద్ద మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జై శ్రీరాం అని నినాదాలు చేసినందుకు కొందరు విద్యార్థులను సెయింట్ లారెన్స్ స్కూల్ సస్పెండ్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. అందుకే వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















