అన్వేషించండి
Ram Mandir Pran Pratistha | అయోధ్య రాములోరి గుడిలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ | ABP Desam
Ram Mandir Pran Pratistha :
అయోధ్య (Ayodhya) రాములోరి ( Ram Mandir) గుడిలో ప్రధాని మోదీ ( PM Modi) అడుగుపెట్టారు. ప్రధాని మోదీ ( PM Modi) ఎర్రతీవాచిపై అడుగుపెట్టగానే శంఖారావం పూరించారు. బాల రాముడికి ( Ram Lalla ) వెండి గొడుగును తీసుకుని గుడిలోకి అడుగుపెట్టారు మోదీ. అలా మోదీ నడిచి వస్తుంటే అయోధ్య మొత్తం జై శ్రీరాం నినాదాలతో మార్మోగిపోయింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















