అన్వేషించండి
Group Of People Threw Ink On Damoh DEO: విద్యాశాఖధికారిపై ఇంక్ పోసిన దుండగులు
మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లా విద్యాశాఖధికారి ఎస్కే మిశ్రాపై కొందరు ఇంక్ పోశారు. ఆ తర్వాత జైశ్రీరాం అని నినాదాలు చేశారు. గంగా జమునా స్కూల్ లో హిజాబ్ వివాదానికి సంబంధించి మాట్లాడుతున్నారని, కానీ దాని విచారణ తాను చేపట్టట్లేదని, పాత బిల్లుల కోసం కక్ష పెంచుకున్న కాంట్రాక్టర్లు చేసి ఉంటారని మిశ్రా అన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















