అన్వేషించండి
Group Of People Threw Ink On Damoh DEO: విద్యాశాఖధికారిపై ఇంక్ పోసిన దుండగులు
మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లా విద్యాశాఖధికారి ఎస్కే మిశ్రాపై కొందరు ఇంక్ పోశారు. ఆ తర్వాత జైశ్రీరాం అని నినాదాలు చేశారు. గంగా జమునా స్కూల్ లో హిజాబ్ వివాదానికి సంబంధించి మాట్లాడుతున్నారని, కానీ దాని విచారణ తాను చేపట్టట్లేదని, పాత బిల్లుల కోసం కక్ష పెంచుకున్న కాంట్రాక్టర్లు చేసి ఉంటారని మిశ్రా అన్నారు.
ఇండియా
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
వ్యూ మోర్























