మహారాష్ట్రలో ఔరంగజేబ్ పేరిట రాజకీయ రగడ తలెత్తింది. దేవేంద్ర ఫడణవీస్, అసదుద్దీన్ ఓవైసీ పరస్పర విమర్శలు చేసుకున్నారు.