ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ నిర్వహించిన తర్వాతే ప్రయాణికులను బయటికి అనమతిస్తున్నారు. ఇందుకోసం రెండు గంటల పాటు సమయం పట్టినా ప్రయాణికులకు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.
China's Zero-Covid Policy | జీరో కొవిడ్ పాలసీ పై China ప్రజలు ఎందుకు protest చేస్తున్నారు| ABP Desam
World Tigers Day Celebrated In Tirupati: తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా పులుల దినోత్సవం
Vijaya Sai Reddy Interview: వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని వ్యాఖ్య
Telangana Covid Cases Increase | తెలంగాణ లో భారీ గా పెరుగుతున్న కరోనా కేసులు | ABP Desam
New Covid Variant : ఒమిక్రాన్ కన్నా ప్రాణాంతక వేరియంట్ వచ్చేసిందా?
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన