తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా , ప్రముఖ సినీ నటుడు విశాల్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ... కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక నేటితో తీరిందని,ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు.. దీపావళి సందర్భంగా ఎనిమి సినిమా విడుదల చేయనున్నాంమని, మా సినీమా కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయాం, అన్నయ్య సంకల్పం ఆగి పోకూడదు అని కోరుకున్నాని తెలిపారు.. పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని నేను చదివిస్తానని,నేను మరో ఇల్లు కొనుకోవాలని అనుకున్న కానీ ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు, కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు..పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారని విశాల్ గుర్తు చేశారు.
AI Illusion Photos Of Tollywood Heroes: తారక్ తో మొదలైంది.. ఇక మిగతా ఫ్యాన్స్ క్రియేటివిటీ చూపించేశారు..!
Raja Singh Speech At Razakar Trailer Launch: రజాకార్ ట్రైలర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్
Sanjeeta Bhattacharya Shares Jawan Sets Secrets: జవాన్ లో గర్ల్స్ గ్యాంగ్ లో కనపడ్డ సంజిత భట్టాచార్య
Naveen Polishetty Funny Interaction With Fans At AAA Cinemas: ఫ్యాన్స్ తో ముచ్చటించిన నవీన్
Youtuber Harsha Sai At Mega Movie Title Teaser Launch: తనకు సినిమాలెందుకు అని అడిగారన్న హర్ష సాయి
Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా
YSRCP : సమస్యల్లో టీడీపీ - పల్లెలకు వైసీపీ ! అధికార పార్టీ మాస్టర్ ప్లాన్
Nani Current Crush : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?
India Achieve Historic ICC Rankings Feat: తొలి వన్డే తర్వాత అరుదైన ఘనత సాధించిన ఇండియా
/body>