అన్వేషించండి
Bjp: సీఎం జగన్ వికేంద్రీకరణ ప్రకటనపై మరింత స్పష్టతనివ్వాలి : సత్యకుమార్
వికేంద్రీకరణ ప్రకటనపై సీఎం వైఎస్ జగన్ మరింత స్పష్టతనివ్వాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కోరారు. కడపజిల్లా నందలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్యకుమార్ పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ చేసిన ప్రకటనపై మరింత స్పష్టతనివ్వాలని కోరిన సత్యకుమార్....రాజధాని అమరావతిలోనే ఉండాలి బీజేపీ మొదటి నుంచి కోరుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
CM Chandrababu Interaction with Common Man | చంద్రబాబు కాన్వాయ్ లో కామన్ మ్యాన్
Leopard Spotted in Tirumala | తిరుమలలో ఒకే రోజు రెండు సార్లు కనిపించిన చిరుతపులి
Sigachi Fire Accident Updates | నా కొడుకు ఆచూకీ ఎక్కడ..!? | మృతుడు జి.వెంకటేష్ తండ్రి ఆవేదన | ABP
CM Chandrababu Fires on TDP MLAs | సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే చంద్రబాబుకు ఎందుకు కోపం వచ్చింది.?
Former MLA Kethireddy Pedda Reddy Arrest | కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
వ్యూ మోర్
Advertisement
Advertisement





















