అన్వేషించండి
TTD EO: టీటీడీలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం | ABP Desam
TTD లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ నియమించినట్టు ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.... ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నిపుణులు గుర్తించి వాటికి మరమ్మతులు చేపడుతున్నట్టు వివరించారు. త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జన్మస్థలంలో ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు భూమి పూజ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















