అన్వేషించండి
Tirupati 2 Year Old Kidnap: తల్లిదండ్రుల పక్కనే పడుకున్నాడు, అర్ధరాత్రి కిడ్నాప్
తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. శ్రీవారి దర్శనార్థం చెన్నై నుంచి తిరుపతికి ఓ కుటుంబం చేరుకుంది. అర్ధరాత్రి బస్టాండ్ లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న రెండేళ్ల అరుళ్ మురుగన్ ను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అర్ధరాత్రి రెండు గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లాడు కిడ్నాప్ అవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తిరుపతి
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
జాబ్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion