తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. శ్రీవారి దర్శనార్థం చెన్నై నుంచి తిరుపతికి ఓ కుటుంబం చేరుకుంది. అర్ధరాత్రి బస్టాండ్ లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న రెండేళ్ల అరుళ్ మురుగన్ ను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అర్ధరాత్రి రెండు గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లాడు కిడ్నాప్ అవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Michuang Cyclone Impact On Tirumala: తిరుమలపై తప్పిన పెనుప్రమాదం.. ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది..!
Renigunta Airport Cyclone michaung : రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తుపాను కారణంగా విమానాలు రద్దు
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>