అన్వేషించండి
Advertisement
Tirumala Bramhotsavalu : శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఉదయం కల్పవృక్ష వాహనం | DNN | ABP Desam
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్షవాహనంపై దర్శనమిచ్చారు. రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించిన స్వామి వారు భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుంది. అందుకే స్వామి కల్పవృక్షంపై అధిష్టులయ్యారని ప్రతీతి.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets