అన్వేషించండి
Advertisement
Telangana RTC Special Services : బస్ టికెట్ కొంటే...దర్శనం టికెట్ కొనుక్కునే అవకాశం | ABP Desam
Tirumala Srivari దర్శనం కోసం వెళ్లే భక్తులకు TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోజూ 1000 మంది భక్తులు తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించనుంది. బస్ టికెట్ ఖర్చుకు అదనంగా మూడొందలు చెల్లిస్తే శ్రీవారి దర్శన టికెట్లు ఇచ్చేలా బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. వారం రోజుల ముందే బుక్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కోరారు.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
టెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets