Tirumala Srivari దర్శనం కోసం వెళ్లే భక్తులకు TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోజూ 1000 మంది భక్తులు తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించనుంది. బస్ టికెట్ ఖర్చుకు అదనంగా మూడొందలు చెల్లిస్తే శ్రీవారి దర్శన టికెట్లు ఇచ్చేలా బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. వారం రోజుల ముందే బుక్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కోరారు.
Tirupati 2 Year Old Kidnap: సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు బాలుడు
Tirupati 2 Year Old Kidnap: తల్లిదండ్రుల పక్కనే పడుకున్నాడు, అర్ధరాత్రి కిడ్నాప్
Alipiri Footpath Wildlife Scientists Visit: ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు..?
Tirumala Free Bus Theft: తిరుమలలో మాయమైన బస్సు, ఎక్కడ దొరికిందో తెలుసా..?
Sixth Leopard Caught In Tirumala Alipiri Footpath: చిరుత అయితే మాత్రం..? డోన్ట్ కేర్ అంటున్న శునకం
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>