వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నర ఏళ్లలో 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని, ఆ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా పేదలకు సొంత ఇంటి కల సహకారం చేశారని అన్నారు.మధ్య, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా సినిమాలకు వస్తారని వారికి భారంగా ఉండకుండా ఫిక్స్డ్ రేట్లు ఉండేలా ప్రభుత్వం చేసిందని అన్నారు.
Tirumala Vigilance Failure: మాడవీధుల దాకా వచ్చేసిన వాహనం, నిబంధనల ఉల్లంఘన
Kajal Aggarwal At Tirumala With Son Neil Kitchlu: తిరుమలలో కాజల్ అగర్వాల్
Anant Ambani Radhika Merchant Tirumala: నిశ్చితార్థం తర్వాత తిరుమలకు అనంత్, రాధిక
Tirumala Drone Visuals | TTD Vigilence: తిరుమల డ్రోన్ విజువల్స్ అంటూ Viral అవుతున్న Video| ABP Desam
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి