చిత్తూరు జిల్లా వర్షాలు., వరదలతో హోరెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండాలు గండాలను తెచ్చి పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 66 మండలాల్లోని 126 గ్రామాలూ పూర్తిగా నీటి ప్రవాహానికి బంది అయ్యాయి. ఇక 6 నగరాలు వరద ముప్పునకు గురి అయ్యాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 6 పక్కా ఇళ్ళు కూలిపోయాయి. తిరుపతిలో శ్రీకృష్ణ నగర్ కాలనీలో మూడు దశాబ్దాల ఇంటిపై మూడు నెలల క్రితం మూడు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. భారీ వర్షాల కారణంగా సింహభాగంలో ఉన్న ఇల్లు రెండు అడుగులు మేర కుంగిపోయింది. దీంతో ఆ భవనం మొత్తం పగుళ్లు రాగా ఇంట్లో నివసించే వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అది గుర్తించిన నగరపాలక సంస్థ వారికీ పరిహారం చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించి ఆ ఇంటిని కూలగొట్టారు..
Michuang Cyclone Impact On Tirumala: తిరుమలపై తప్పిన పెనుప్రమాదం.. ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది..!
Renigunta Airport Cyclone michaung : రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తుపాను కారణంగా విమానాలు రద్దు
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
Janhvi Kapoor: బాయ్ఫ్రెండ్తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్
Websites Blocked: పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట భారీ మోసం, 100 వెబ్సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
Who Is Telangana Opposition Leader: తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు? కేటీఆర్, హరీష్ కాదు, అనూహ్యంగా కొత్త పేరు!
/body>