అన్వేషించండి
TDP MLAs Suspension : సభనుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ | ABP Desam
పెగాసస్ పై హౌస్ కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదిక పై ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేలంతా స్పీకర్ వెల్ కు దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















