అన్వేషించండి
Advertisement
AP CM Jagan: ఆ పది అంశాలతోనే బడులు పునరుద్ధరణ.. పిల్లల భవిష్యత్ కోసమే బడులు తెరిచామన్న సీఎం జగన్
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కంటే ఉన్నతమైన విద్య అందించాలన్న ఉద్దేశంతోనే విద్యాసంస్కరణలు చేపట్టామన్నారు సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో నాడునేడు బడులను విద్యార్థులకు అంకితమిచ్చారాయన. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలు వివరించారు. విద్యార్థుల మంచి భవిష్యత్ కోసం నాడు నేడుతో బడులు అభివృద్ధి చేశామన్నారు. రెండో విడత కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు. ఒకే రోజులు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్.
రాజమండ్రి
DIG Ravikiran About Chandrababu Health Security: చంద్రబాబు రాసిన లేఖపై డీఐజీ వివరణ
Rajahmundry Road Cum Rail Bridge Closed: రిపేర్లు చేయబోతున్నారు, మరి పునఃప్రారంభం ఎప్పుడు..?
Balakrishna In Rajahmundry Airport: చంద్రబాబుతో ములాఖత్ కోసం వచ్చిన బాలకృష్ణ
Pawan Kalyan Balakrishna Mulakath With Chandrababu: మరికాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్
South Kitchen 99 Dosas: ఈ హోటల్లో ఉన్నన్ని వెరైటీ దోశలు ఇంకెక్కడా ఉండవేమో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
జాబ్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets