అన్వేషించండి
Proddatur Ex Mla Varadarajulu Reddy :ప్రభుత్వం ఏదైనా నా స్నేహితుడు రోశయ్యతో కలహాలు రాలేదు| ABP Desam
ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి . మీడియాతో మాట్లడుతూ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గంలో రోశయ్య గారు మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాడేవాళ్లమంటూ గత రోజులు గుర్తు చేసుకున్నారు.కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















