పల్నాడు జిల్లాలో పులి సంచారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 4,5 పులులు ఉన్నాయని స్థానికంగా జరుగుతున్న ప్రచారంతో మరింత ఆందోళన నెలకొంది. పల్నాడు జిల్లా గజపురంలో అటవీ ప్రాంతంలో నీటి కుంటల వద్దకు పులులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అటవీ ప్రాంతంలో నుండి పులులు బయటకు వస్తున్నాయని రైతులు ABP Desamతో అన్నారు.
Chandrababu Naidu Announces TDP Mini Manifesto : రాజమండ్రి మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటన | ABP
TDP Mahanadu Crowd Drone Visuals : రాజమండ్రి మహానాడుకు భారీగా పసుపు సైన్యం | ABP Desam
TDP Mahanadu Crowd Drone Visuals : రాజమండ్రి మహానాడుకు భారీగా పసుపు సైన్యం | ABP Desam
Nandamuri Balakrishna Mahanadu Speech : రాజమండ్రి మహానాడు సభలో బాలకృష్ణ స్పీచ్ | ABP Desam
Nara Lokesh Mahanadu Speech : రాజమండ్రి మహానాడులో వైసీపీకి కౌంటర్లు విసిరిన నారా లోకేష్ | ABP Desam
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి