నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా వరద ముప్పు ఈ ఏడాది బీభత్సం సృష్టించింది. అసలు వరద ముంపు లేని ప్రాంతాల్లో సైతం ఈ ఏడాది నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా కోవూరు ప్రాంతంలో భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు పెడుతున్నారు. మరోవైపు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమశిల జలాశయానికి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టిందని ప్రస్తుతం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కోరారు.
Chicken for Five Paise : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ బంపర్ ఆఫర్
Lady Slaps With Slipper | Nellore: అసభ్య మెసేజులు పంపిస్తున్నందుకు చెప్పుతో కొట్టారు
MLA Kotamreddy Sridhar Reddy : కాకాని, అదాలకు కౌంటర్లు ఇచ్చిన కోటంరెడ్డి | ABP Desam
Kotamreddy Sridhar Reddy vs YSRCP | Adala Prabhakar Reddy ఆరోపణలకు కౌంటర్
Kotamreddy Friend Ramashiva Reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ | DNN | ABP Desam
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?