నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అమరావతి రైతులకు ఘన స్వాగతం పలుకుతున్నారు స్థానికులు కోవూరులోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహిళా రైతులకు స్థానికులు చీర, పసుపు, కుంకుమలు అందించారు. ఆలయంలో కోటి దీపోత్సవం సందర్భంగా మహిళా రైతులంతా దీపారాధనలు వెలిగించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అక్కడ మొక్కుకున్నారు.
Chicken for Five Paise : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ బంపర్ ఆఫర్
Lady Slaps With Slipper | Nellore: అసభ్య మెసేజులు పంపిస్తున్నందుకు చెప్పుతో కొట్టారు
MLA Kotamreddy Sridhar Reddy : కాకాని, అదాలకు కౌంటర్లు ఇచ్చిన కోటంరెడ్డి | ABP Desam
Kotamreddy Sridhar Reddy vs YSRCP | Adala Prabhakar Reddy ఆరోపణలకు కౌంటర్
Kotamreddy Friend Ramashiva Reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ | DNN | ABP Desam
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల