కడపజిల్లా నందలూరు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. వరదలతో నష్టపోయిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన సోమువీర్రాజు..అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వైసీపీ నేతలకు భయపడిన అధికారులు సరైన సమయం లో స్పందించలేదన్నారు. ఇలాంటి నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదన్న సోము వీర్రాజు....నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన వారి కి 5 లక్షలు మాత్రమే కేటాయించిన జగన్....విశాఖ లో మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం అందించారన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ఇలా జరగటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
Pawan Kalyan Sing a Song : విశాఖ బహిరంగ సభలో పాటపాడిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Pawan Kalyan on CM Candidate : టీడీపీతో పొత్తు - సీఎం అభ్యర్థిత్వంపై పవన్ క్లారిటీ | ABP Desam
Disabled Man From Nalgonda Revanth Reddy Oath Taking | కాళ్లు లేకున్నా.. రేవంత్ ప్రమాణస్వీకారం కోసం
Cyclone Michaung Effect on Agriculture : తుపాను తీవ్రతతో కోనసీమ జిల్లాలో రైతుల కన్నీళ్లు | ABP Desam
Drushyam Movie - Crime : దృశ్యం సినిమా మాదిరిగా హత్య చేసి తప్పించుకోవాలనుకున్నారు.. కానీ | ABP Desam
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>