అన్వేషించండి
Farmers Protest: ఎమ్మెల్యే సోదరుడి భూమికి సంబంధించిన సర్వేపై రైతుల ఆందోళన | ABP Desam
Anantapur జిల్లా D Harehal మండలం Muridi గ్రామంలో దారి విషయంలో రైతులు ఆందోళనకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు కొండా రెడ్డి పొలానికి దారి విషయమై రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. దీన్ని స్థానిక రైతులు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దారి లేకపోయినా ఉందంటూ సర్వే చేస్తున్నారని ఆరోపించారు. సర్వే కొనసాగిస్తే పురుగులమందు తాగుతామంటూ పురుగులమందు డబ్బాలతో ఆందోళన చేశారు. పోలీసులు వాటిని లాక్కోవటంతో సర్వేకు అడ్డంగా అక్కడే కూర్చుని రైతులు ఆందోళన కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్
#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP Desam
Mysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP Desam
BRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABP
Nara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam
Leopard in Tirupati SV University | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















