అన్వేషించండి
AP PRC Issue : ఒకే వేదికపైకి చేరిన 34 ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు | ABP DESAM
AndhraPradeshలో PRCపై మరో పోరుకు రంగం సిద్ధమైంది. ఉపాద్యాయ సమాఖ్య ఆద్వర్యంలో ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక పెన్షనర్లంతా ఒకే వేదికపైకి వచ్చారు. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన 34 సంఘాల ప్రతినిధులు ఉమ్మడి పోరాటానికి తీర్మానం చేశారు. PRC, Fitment, IR డిమాండ్లు పరిష్కరించడమే కాక... Contract, Outsourcing, Village, Ward Secretariat Employeesని Regularize చేయాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















