అన్వేషించండి
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్
Andhra Pradesh DGP గా ఉన్న Goutham Sawangపై బదిలీ వేటు పడింది. గౌతం సవాంగ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సవాంగ్ తర్వాత కొత్త డీజీపీగా Kasireddy Rajendranath Reddyని నియమించనున్నారు. ప్రస్తుతం ఆయన Intelligence DGగా పనిచేస్తున్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















