News
News
వీడియోలు ఆటలు
X

Chalo Secretariat High Tension: సీపీఐ నాయకుల ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకున్న పోలీసులు | ABP Desam

By : ABP Desam | Updated : 09 May 2022 12:59 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పెరిగిన ధరలకు నిరసనగా Vijayawada నుంచి Chalo Secretariat కు CPI నాయకులు ఇచ్చిన పిలుపును పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సెక్రటేరియట్ కు బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.

సంబంధిత వీడియోలు

Amaravathi R5 Zone Plots Controversy: CM Jagan  చేతుల మీదుగా 26వ తేదీన పంపిణీ

Amaravathi R5 Zone Plots Controversy: CM Jagan చేతుల మీదుగా 26వ తేదీన పంపిణీ

High Tension In Amaravathi: 144 సెక్షన్, పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు

High Tension In Amaravathi: 144 సెక్షన్, పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు

Supreme Court on Amaravati : ఏపీ హైకోర్టు ఇచ్చిన మాండమస్ పై సుప్రీంకోర్టు అభిప్రాయమేంటీ? | ABP Desam

Supreme Court on Amaravati : ఏపీ హైకోర్టు ఇచ్చిన మాండమస్ పై సుప్రీంకోర్టు అభిప్రాయమేంటీ? | ABP Desam

Botsa Sathyanarayana on Chandrababu | చంద్రబాబు ఏం మాట్లాడినా అవి మాకు ఆశీస్సులే | DNN| ABP Desam

Botsa Sathyanarayana on Chandrababu | చంద్రబాబు ఏం మాట్లాడినా అవి మాకు ఆశీస్సులే | DNN| ABP Desam

CM Jagan : క్యాంపు కార్యాలయంలో పొట్టిశ్రీరాములకు నివాళులు అర్పించిన సీఎం జగన్ | DNN | ABP Desam

CM Jagan : క్యాంపు కార్యాలయంలో పొట్టిశ్రీరాములకు నివాళులు అర్పించిన సీఎం జగన్ | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ