Ananthapuram Kalyanadurgam పట్టణంలో దారుణం జరిగింది. చికిత్స కోసం బైక్ పై ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గమద్యలో 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్ కోసం పట్టణంలో 15 నిమిషాలు పాటు ట్రాఫిక్ ను పోలీసులు నిలిపివేశారని, అందువల్లే చిన్నారి మరణించిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేసారు.
WEF| Davos Summit 2022: AP కి లక్షా 25 వేల కోట్లు, Telangana కు 42 వేల కోట్ల పెట్టుబడులు| ABP Desam
TDP Mahanadu 2022 Special Food: మహానాడు విందుభోజనాల్లో ప్రత్యేకాలివే | Ongole | ABP Desam
Secret Behind KCR Bangalore Tour: మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్ హైదరాబాద్ లో ఎందుకు ఉండట్లేదు?
Hyderabad Traffic:యూ టర్న్ లు తీసుకునే వాహనదారులు తప్పనిసరిగా చూడవల్సిన వీడియో ఇది| ABP Desam
GoM Recommends 28% GST on OnlineGaming:క్యాసినోలు, రేస్ కోర్సులపై పెరగనున్న పన్నుల భారం|ABP Desam
IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?
Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ