అన్వేషించండి

Warangal: వరంగల్‌లో రాజముద్ర వివాదం అధికారుల అత్యుత్సాహమా? తప్పిదమా?

Telangana News: తెలంగాణ రాజముద్ర వివాదం మరోసారి కాకరేపింది. అధికారు అత్యుత్సాహంతో చేసిన తప్పును సరిద్దుకున్నా రాజకీయ మంట చల్లారలేదు.

Telangana News: తెలంగాణ రాష్ట్ర రాజముద్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దీనంతటికీ కారణమైంది. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై సందేహాలు నివృత్తి కోసం ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై తెలంగాణ రాజముద్ర కాకుండా ఈ మధ్య కాలంలో వైరల్ అయిన ముద్రను ప్రింట్ చేశారు. 

కొద్ది సేపటికే వివాదం.
ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొద్ది సేపటికే వివాదం, విమర్శలు వెలువడటంతో ఫ్లెక్సీ తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త రాజముద్రాలను అధికారికంగా ప్రకటించక ముందే అధికారులు కొత్త రాజముద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కంటే అధికారుల అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును విమర్శించారు. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ తోరణం, చార్మినార్‌ను లేకుండా చేయడం వెకిలి చేష్టలుగా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ రూపొందించిన ముద్ర ఆమోదం పొందాక ముందే అధికారులు ఎందుకు ముద్రించారని కారకులెవరో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ముదిరిన వివాదం.
వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు తప్పు సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాజముద్రతో మరో హెల్ప్ డెస్క్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కనీసం తెలంగాణ రాజముద్ర ఏది అనేది కూడా తెలియకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎలా పని చేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు ఈ వివాదంపై నోరు విప్పలేదు. సంబంధిత అధికారి లీవులో ఉన్నారని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget