అన్వేషించండి

TS Assembly: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... కీలక బిల్లుకు శాసనసభ ఆమోదం

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు లైన్ క్లియరైంది. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. కొత్త ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007 చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు, కీలక ఉద్యాన రంగంలో ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు అవకాశం కలిగింది. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీ రంగంలో బహుళ డిగ్రీ, డిప్లొమో కోర్సులు అందించడానికి ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వీలు కల్పించింది. 

Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ప్రచార వ్యూహాలు షురూ.. మార్నింగ్ వాక్‌లో మంత్రి, గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు

వృత్తి, విద్యా నిపుణులకు ఉపాధి అవకాశాలు

ఫలితంగా ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయి. తెలంగాణలో ఉద్యానరంగానికి ఉన్న అవకాశాల దృష్ట్యా ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా వృత్తి విద్యా నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..

విద్యార్థులను హరితనిధిలో భాగస్వామ్యం

విద్యార్థులను హరితనిధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​అన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రవేశాలప్పుడు రూ.5 జమ చేయాలని సీఎం సూచించారు. అలాగే హైస్కూల్‌ విద్యార్థులు రూ.15, ఇంటర్‌ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు రూ.100 జమచేయాలని సూచించారు. లైసెన్స్‌ల రెన్యువల్‌ సమయంలో హరితనిధి జమకు భావిస్తున్నామన్నారు. వ్యాపారులు, బార్లు, మద్యం దుకాణదారులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.​రెన్యువల్‌ సమయంలో రూ.వెయ్యి జమకు ప్రతిపాదన చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నిత్యం 8 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో రూ.50 జమ చేయాలన్నారు. పోడు భూముల వ్యవహారం పరిష్కారానికి గిరిజనులకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. 

Also Read: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Helpline Numbers: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
Gandhi Sarovar Project: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
OG Pre Release Event - Chiranjeevi: విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
Prithvi Shaw vs Sapna Gill Case: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
Advertisement

వీడియోలు

SA20 Auction Highlights | SA20 వేలంలో కోట్లు కురిపించిన ఫ్రాంఛైజీలు
India vs UAE Preview | నేడే ఇండియా vs UAE మ్యాచ్
Azmatullah Omarzai Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
Azmatullah Omarzai in Asia Cup 2025 | ఆసియా కప్ లో అజ్మతుల్లా ఊచకోత
Afghanistan vs Hong Kong Highlights | బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Helpline Numbers: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
Gandhi Sarovar Project: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాలు కేటాయించండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
OG Pre Release Event - Chiranjeevi: విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్
Prithvi Shaw vs Sapna Gill Case: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
Volvo XC90 Car Cheaper: ఫెస్టివల్ సీజన్ కు ముందే పండుగ లాంటి ఆఫర్, వోల్వో కార్లపై రూ. 7 లక్షలకు పైగా డిస్కౌంట్
ఫెస్టివల్ సీజన్ కు ముందే పండుగ లాంటి ఆఫర్, వోల్వో కార్లపై రూ. 7 లక్షలకు పైగా డిస్కౌంట్
Dagadarthi Airport In Nellore: పీపీపీ విధానంలో రూ.916 కోట్లతో దగదర్తిలో ఎయిర్‌పోర్ట్, టెండర్లు ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్
పీపీపీ విధానంలో రూ.916 కోట్లతో దగదర్తిలో ఎయిర్‌పోర్ట్, టెండర్లు ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్
Nara Lokesh Anantapur Tour Cancelled: నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు, నేపాల్ నుంచి ఏపీ వారిని వెనక్కి తీసుకురావడంపై ఫోకస్
నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు, నేపాల్ నుంచి ఏపీ వారిని వెనక్కి తీసుకురావడంపై ఫోకస్
US Tariffs on India: భారత ప్రధాని మోదీతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మార్కెట్‌కు బూస్ట్
మోదీతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మార్కెట్‌కు బూస్ట్
Embed widget