అన్వేషించండి

11 July 2024 News Headlines: జులై 11న మీ స్కూల్‌ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్‌ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు

11th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

11th  July 2024 News Headlines in Telugu For School Assembly: 
1. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్స్‌ పథకాల లబ్ధిదారులకు ఆధార్‌ తప్పని సరి చేసింది ప్రభుత్వం. ఆధార్‌ లేకుంటే ప్రభుత్వం గుర్తించిన కార్డులతో పథకాలకు లబ్ధి తాత్కాలికంగా పొందొచ్చు. ఏటా తల్లికి వందనం పథకంతో విద్యార్థుల తల్లికి లేదా సంరక్షకులకు 15000 ఇవ్వనుంది. 
2. భారత్‌ పెట్రోలియం రిఫైనరీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. బీపీసీఎల్‌ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపింది. రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది. అక్టోబరు నాటికి నివేదికతో వస్తామని వివరించింది. 

3.జాతీయ రహదారులకోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. NHAI పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై రేవంత్ సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 
4. ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గోకుల్చంద్ర, రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్స్ ట్రస్ట్, సహృదయ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిచిన 'విజయ నిఘంటు చంద్రిక నిఘంటువు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యాయ వాదోపవాదాలు, తీర్పులు కూడా మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య అన్నారు.

జాతీయ వార్తల్లోని ముఖ్యాంశాలు
5. విద్యార్థులపై భారం తగ్గించేందుకు టోఫెల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఈ పరీక్ష రెండు గంటల్లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు టోఫెల్‌ సంస్థ గ్లోబల్‌ హెడ్‌ ఒమర్‌ చిహాన్‌ తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

6. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్‌ స్వయంగా వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. అలా వచ్చిన నిధులతోనే గోవాలోని రిచ్‌ హోటల్‌లో బస చేశారని పేర్కొంది. 

అంతర్జాతీయ వార్తలు
7. యుద్ధానికిది సమయం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు.

రిసెర్చ్‌
8. జీవన శైలిలో వస్తున్న మార్పులు... టీనేజర్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని 71 సూళ్లల్లోని విద్యార్థులపై అధ్యయనం చేశారు. జంక్ ఫుడ్, ఆల్కహాల్, పొగాకు వాడకం.. మద్యం తాగడం యువతపై పెను ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.

క్రీడలు
9. జింబాబ్వే పర్యటనలో భారత్‌ క్రికెట్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగుల స్కోరు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతంగా రాణించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే బాగానే పోరాడింది. అయితే 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

మంచిమాట
10. ఎంత గొప్ప స్థానానికి చేరినా విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది... సర్వేపల్లి రాథాకృష్ణన్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget