అన్వేషించండి

Revanth Reddy phone to Kishan Reddy : కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఫోన్ - సహకరించాలని విజ్ఞప్తి ! ఏ విషయంలో అంటే ?

Telangana News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో చొరవ చూపాలని కోరారు.


Revanth Reddy  phone to Kishan Reddy :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి.. రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు.  తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని  విజ్ఞప్తి చేశారు.  త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. ఈ విషయం  చొరవ చూపాలని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరారు. తమ వైపు నుంచి సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ నుంచి ఏకైక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి                                                                           

తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి ఇంకా కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అదే  సమయంలో  ఏ రాష్ట్రంలో అయినా  కొత్తగా ఎవరైనా ముఖ్యమంత్రి పదవి  చేపడితే.. ప్రదానమంత్రితో సమావేశమవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రితో సమావేశమ్యే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు లక్ష కోట్ల వరకూ రావాల్సి ఉందని.. గతంలో కేటీఆర్ వాదిస్తూ వచ్చారు. అంత కాకపోయినా ఇప్పటికిప్పుడు రావాల్సిన  వాటి ని విడుదల చేయిస్తే.. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి కాస్త ఊరట లభిస్తుంది. 

ఆర్థికంగా ఎంతో కొంత రిలీఫ్ పొందాల్సిన స్థితిలో  తెలంగాణ సర్కార్                   

బీఆర్ఎస్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సారంతం వరకూ వివిధ పద్దతుల్లో రావాల్సిన ఆదాయాన్ని్ మందుగానే సమీకరించుకుని ఎన్నికల కోసం ఖర్చు చేసేసింది. అదే సమయంలో పెద్ద ఎత్తున పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులు సమస్యగా మారనున్నాయి . అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహకారం కూడా ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. రాజకీయంగా తీవ్రంగా విభేదిస్తాం కానీ పరిపాలన విషయంలో కేంద్రం సహకారం ఉండాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 

కిషన్ రెడ్డి సహకరిస్తారా ?                                         

రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. కిషన్ రెడ్డి సహకారంతో.. త్వరలో  పలువురు కేంద్ర మంత్రుల్ని.. ప్రధానిని రేవంత్ రెడ్డి కలవొచ్చని చెబుతున్నారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇతర అంశాల పూర్తి సమాచారంతో..  ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
Embed widget