అన్వేషించండి

Telangana: కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే, రాజకీయ సన్యాసం చేస్తా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

Telangana News: రేవంత్ రెడ్డి ఇంకా యువనేతలా మాట్లాడుతున్నారని, ఆయన బలహీనమైన ముఖ్యమంత్రి అని BJP ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.

I will resign if congress won 14 loksabha seats says Nirmal BJP Alleti Maheshwar Reddy- రేవంత్ రెడ్డికి జులైలో ఓటుకు నోటు కేసులో సంక్షోభం తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎల్లో పార్టీ నుండి వచ్చాడు కాబట్టి ఆగస్ట్ సంక్షోభం ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా, ముఖ్యమంత్రి తరహాలో కాకుండా కాచుకో, తేల్చుకో.. నీ బలం ఏంటి, నీ వెంట ఎంత మంది ఉన్నారంటూ యువ నేతలా మాట్లాడుతున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ బలహీనమైన ముఖ్యమంత్రి 
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ‘సీఎం రేవంత్ రెడ్డి ఏం  మాట్లాడినా అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆయన మాటల్లో పసలేకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ బలహీనమైన ముఖ్యమంత్రిగా మాకు కనిపిస్తున్నారు. నీ స్థాయికి మించి ప్రధాని నరేంద్ర మోదీని విమర్శంచడం సరికాదు. ముందు జులైలో వచ్చే ఓటుకు నోటు కేసు సమస్యను ఎదుర్కోవాలి. గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మేం చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలి. తెలంగాణలో వచ్చిన కొత్త ట్యాక్స్ పై త్వరలోనే మాట్లాడతాం’ అన్నారు.

చెప్పినట్లుగానే రాజకీయ సన్యాసం చేస్తా !
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 14 సీట్లు గెలిస్తే తాను చెప్పినట్లుగానే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాయ మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని, కానీ ఇంకా అబద్ధాలు చెబుతూ వారిని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరికలు 
బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాషాయ పార్టీలో చేరారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్, నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ , అదుముల్ల రమా పద్మాకర్, ఏడిపెల్లి నరేందర్, మాజీ కౌన్సిలర్ పోడెల్లి గణేష్, తాజా మాజి సర్పంచ్ లు, సోన్ ఎంపీటీసీ దాసరి శ్రీనివాస్, కడ్తాల్ సర్పంచ్ బర్మ నర్సయ్య , బొరిగం సర్పంచ్ రాజారెడ్డి, BRS పార్టీ గ్రామ అధ్యక్షులు శానం గంగాధర్, ఎంపీటీసీ లు,పలువురు మండల నాయకులు శనివారం నాడు (ఏప్రిల్ 20న) బీజేపీలో చేరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget