అన్వేషించండి

Nizamabad News: మహారాష్ట్రలో క్వింటా పసుపు రూ.12 వేలు, తెలంగాణలో .7 వేలు| ఎందుకీ తేడా?

దుంపకుళ్లతో నష్టపోతున్నారు పసుపురైతులు. ఇలా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ

నిజామాబాద్(Nizamabad) జిల్లా మార్కెట్‌లో పసుపు ధర తగ్గుతూ వస్తోంది. సరైన మద్దతు ధర లేక పసుపు రైతుకు గిట్టుబాటు కావటంలేదు. ఆకాల వర్షాలతో పసుపు దిగుబడి తగ్గింది. దుంపకుళ్ల తెగలతో పసుపు పాడైంది. ఓవైపు మద్దతు ధర లేక మరోవైపు నష్టపోయిన పసుపు నష్టపరిహారం చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ నిజామాబాద్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) నాయకులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో నిరసన తెలిపారు. పసుపు రైతుల పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తే నష్టపోయిన రైతులకు పరిహారం అందేదని అన్నారు కిసాన్ మోర్చా నాయకులు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పసుపు రైతులను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రైతులకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎకరాకు లక్షా 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంటే మద్దతు ధర క్వింటాకు కేవలం రూ.5 వేల నుంచి రూ.7 వేల పలుకుతోందని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. ఈ ధరతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో క్వింటా పసుపు రూ.12 వేలు పలుకుతుంటే తెలంగాణలో మాత్రం కేవలం రూ.7 వేలు మాత్రమే పలుకుతోందన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి పసుపు రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. కనీసం మద్దతు ధర ఇవ్వటంలో కూడా చర్యలు తీసుకోవటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు అంటున్నారు. ఎంపీ అరవింద్ స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం తేవటం వల్లే పసుపు కరుక్మిన్ యంత్రాలు వచ్చాయ్. గతేడాది మద్దతు ధర వచ్చిందని తెలిపారు. 

తగ్గుతున్న పసుపు ధర

అకాల వర్షాల కారణంగా పసుపు దిగుబడులు తగ్గాయ్. మార్కెట్ పసుపు నిల్వలు తగ్గిపోయాయ్. పసుపు తక్కువగా వస్తే ధర పెరగాలి. కానీ గత వారానికి ప్రస్తుతం ధరలో వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల కింద నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు కొమ్ముకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేలు ధర పలుకుతోంది. గత సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది ధర తగ్గుతూ వస్తోంది. క్వింటాకు రూ.7 వేలకు మించి ధర రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపునకు డిమాండ్ భారీగా ఉన్నా... నిజామాబాద్ మార్కెట్‌లో మాత్రం పసుపు ధర పెరగటం లేదని అంటున్నారు. పసుపు సాగు 9 నెలల కాలం ఉంటుంది. గతంలో 50 వేల ఎకరాల్లో పసుపు పండించే వారు. పెట్టుబడి పెరిగింది. మద్దతు ధర మాత్రం రావటంలేదు. దీంతో ఈ సారి 15 వేల ఎకరాల్లో పసుపు వీస్తీర్ణం తగ్గిపోయింది. ఇకనైనా ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget