By: ABP Desam | Updated at : 21 May 2023 02:11 PM (IST)
Edited By: jyothi
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
Yadadri Temple: ఆదివారం సెలవు దినం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్క యాదాద్రికే కాదండోయ్.. వేములవాడ రాజన్న ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరవి వచ్చారు. వేకువ జాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడం, అందులోనూ వారాంతం కావడంతో చాలా మంది పిల్లలతో సహా స్వామి వారి దర్శనానికి వచ్చారు. గంటల తరబడి ఓపికగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
వేములవాడ రాజన్న సన్నిధిలోనూ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వారాంతం కావడంతో వేలాది మంది భక్కులు రాజరాజేశ్వర స్వామి దర్శించుకునేందుకు తరలి వచ్చారు. కోడె మొక్కుల కోసం బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతోంది.
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు