అన్వేషించండి

Godavari Water Level: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం, స్థానికులలో నిత్యం భయాందోళన !

Rains In Telangana: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఏ క్షణంలో వరద ముప్పు పొంచి ఉంటుందా అనే అనుమానాలు వీరిలో వ్యక్తమవుతున్నాయి.

ఎగువన కురుస్తున్న వర్షాలు భద్రాద్రి వాసులను నిత్యం కలవరపెడుతున్నాయి. జూలై నెలలోనే భారీ వరదలను ఎదుర్కొన్న భద్రాచలం ప్రజలు ఇప్పుడు గోదావరి నీటిమట్టం హెచ్చుతగ్గులను చూస్తూ భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జూలై నెలలోనే రెండు సార్లు మూడో ప్రమాద హెచ్చరికను తాకిన గోదావరి మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 71.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 1986లో అత్యధికంగా 75 అడుగులకు చేరుకున్న గోదావరి 36 ఏళ్ల తర్వాత అంతటి ఉగ్రరూపాన్ని చూపించింది. అయితే అప్పట్నుంచి శాంతించినట్లు కనిపిస్తున్నటికీ తరుచూ కురుస్తున్న వర్షాలకు 40 అడుగులకు మాత్రం తగ్గడం లేదు. 
రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక..
జూలై మొదటి వారంలోనే గోదావరికి వరదల పోటు మొదలైంది. జూలై 7న ప్రారంభమైన వరద 11వ తారీఖున మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ఆ తర్వాత కాస్తా తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ అంతలోనే వరద పెరగడం మొదలైంది. ఈ 14 తర్వాత మరింత ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. 13న మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన గోదావరి 15వ తేదీ నంంచి మరింతగా పెరిగి 71 అడుగులకు చేరుకుంది. అయితే ఆ తర్వాత వరద తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల పాటు భద్రాచలానికి వెళ్లే రహదారులు జలదిగ్బందంలో చిక్కుపోయాయి. అప్పటి నుంచి క్రమేపి తగ్గుతున్న గోదావరి 40 అడుగులకు మాత్రం తగ్గడం లేదు. 
పెరుగుతూ.. తగ్గుతూ..
ఓ వైపు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండటంతో గోదావరి మాత్రం నిండుగానే ప్రవహిస్తుంది. 71 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆ తర్వాత వారం రోజుల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక దిగువన ప్రవహించింది. దీంతో పది రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా మూడో ప్రమాద హెచ్చరికను తీసివేశారు. అప్పట్నుంచి వరద ఉదృత్తి కొనసాగుతుండటంతో 40 అడుగులకు సరాసరిగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా రెండు, మూడు అడుగుల వ్యత్యాసంలో గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది.

రాష్ట్రలో పలు జిల్లాల్లో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు తెలపడంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఆ వరద మళ్లీ తమను ఇబ్బంది పెడుతుందని భద్రాద్రి వాసులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ప్రతి రోజు ఎగువ ప్రాంతాల నంంచి భారీ వరద రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42 అడుగులకు ఉండటం, భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో భద్రాద్రి వాసులు కలవరపడుతున్నారు. వరుణుడు కరుణించి గోదారమ్మ శాంతించాలని కోరుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget