అన్వేషించండి

ABP South Rising Summit 2024 : అనూహ్య కలయికకు వేదికైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్- చాలా కాలం తర్వాత కలుసుకున్న రామ్‌లు

ABP South Rising Summit 2024 : హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కేటీఆర్ కలుసుకున్నారు. వాళ్లతో ప్రకాశ్‌రాజ్‌, గౌతమి కూడా మాట్లాడారు.

ఏబీపీ నెట్‌వర్క్ ఎంతో ప్రతిష్టాత్మంగా హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌ 2024 అద్భుతమైన సన్నివేశానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 

సమ్మిట్ జరుగుతున్న టైంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అనూహ్యంగా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలా కాలం తర్వాత ఇలా కలుసుకున్నామంటూ బాగోగులు తెలుసుకున్నారు. 

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ 2024లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అతి చిన్న వయసులోనే కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా కీలకమైన విమానాయన శాఖను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై ఆయన సమ్మిట్‌లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న టైంలోనే సమ్మిట్‌కు కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంలో ఒకరినొకరు ఎదురు పడ్డారు. పలకరించుకున్నారు. 

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడికి కేటీఆర్‌ కంగ్రాట్యులేషన్ చెప్పారు. అనుకోకుండా కలుసుకున్నామని... చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నామంటూ విష్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.

ఇద్దరు రామ్‌లు కలుసుకున్న టైంలోనే అక్కడకు సీనియర్ నటులు గౌతమి, ప్రకాష్ రాజు వచ్చారు. కేంద్రమంత్రి రామ్‌ను, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను పలకరించారు. నలుగురు కాసేపు మాట్లాడుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Episode In Unstoppable Show : జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్  రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావువిమానాలకు బాంబ్ కాల్స్, అలా చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే - రామ్మోహన్ నాయుడు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Episode In Unstoppable Show : జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
జైలుకు వెళ్లిన మొదటి రోజు ఏం ఆలోచించారు? పవన్‌తో ఏం మాట్లాడారు? అన్‌స్టాపుబుల్‌ షోలో రివీల్ చేసిన చంద్రబాబు 
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
Prakash Raj: ప్రకాష్ రాజ్ JustAsking అంటూ ప్రశ్నలు ఎందుకు అడుగుతారో తెలుసా !
ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్  రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit 2024 : మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
మధ్యతరగతికి విమాన ప్రయాణం చేరువ చేస్తాం - మోదీ స్వేచ్చ ఇచ్చి పని చేయించుకుంటారు - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
ABP Southern Rising Summit : జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?
జయలలిత చాలా స్వీట్.. అన్నాడీఎంకేలో గౌతమి చేరడానికి ఆమె రీజనా?
Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట
Embed widget