By: ABP Desam | Updated at : 05 Feb 2023 04:30 PM (IST)
Edited By: jyothi
"ఐపీఎస్ పోస్టింగుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది - డీజీపీని ఏపీకి పంపాలి"
MLA Raghunandan Rao: ఐపీఎస్ పోస్టింగుల్లో తెలంగాణ అదికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా సర్కారు నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ మాట్లాడారు.
ఏపీ కేడర్ కు చెందిన డీజీపీ అంజనీ కుమార్ ను తక్షణమే ఆ రాష్ట్రానికి పంపించాలని మిగతా ఐపీఎస్ లకు న్యాయం చేయాలని రఘనందన్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్ ల బదిలీల్లో నాలుగు కీలక పోస్టులను బిహార్ అధికారులు అంజనీ కుమార్, సంజయ్ కుమార్ జైన్, షానవాజ్ ఖాసిం, స్వాతి లక్రాకు కేటాయించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వీళ్లంతా బీ టీం అని రఘునందన్ ఆరోపించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు చేశారు. బిహార్ కు చెందిన నలుగురికి కీలక పోస్టులు కేటాయించారని ఆరోపించారు.
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాలకృష్ణ
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం