By: ABP Desam | Updated at : 02 Oct 2023 01:44 PM (IST)
రేపు తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటన
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుంది. అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసీ పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్తో కేసు నమోదు
Telangana New CM: ఎల్బీ స్టేడియానికి సీఎస్ శాంతి కుమారి, రేవంత్ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల పరిశీలన
Who Is Telangana Opposition Leader: తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు? కేటీఆర్, హరీష్ కాదు, అనూహ్యంగా కొత్త పేరు!
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్నే ఫాలో కానుందా? కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
BJP MPs Resign: ఒకేసారి 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా, కారణం ఏంటంటే!
/body>