అన్వేషించండి

రజత్ కుమార్ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?- తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ వివాహానికి అయిన ఖర్చు కేసు ఎంత వరకు వచ్చిందని ఢిల్లీ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఖర్చు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విచారణ ఏ దశలో ఉందని జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని.. ఆరు వారాల్లోగా నివేదిక అందిస్తామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ ధర్మాసనానికి తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతురు వివాహ వేడకకు రాష్ట్రంలోని ఓ ప్రైవేటు కంపెనీ భారీగా ఖర్చు పెట్టిందని, రజత్ కుమార్ కు ఆ కంపెనీకి మధ్య క్విడ్  ప్రొ కో నడిచిందని నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిల్లీ హైకోర్డులో పపిటిషన్ దాఖలు చేశారు. 

అసలేం జరిగిందంటే?

గతేడాది డిసెంబర్ లో రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ తన కూతురు వివాహ వేడుకను హైదారాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూంల ఏర్పాట్లను ఓ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు, ఇన్ వాయిస్ డేటా ఆధారాలతో మీడియాలో వచ్చింది. తాజ్ హోటల్ గ్రూపునకు బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్‌ కంపెనీకి చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు, బిల్లులతో ఆ కంపెనీకి సంబంధం ఉందని బయట పెట్టింది. 

ఒక్కో ప్లేటు భోజనానికి 16, 520 రూపాయలు..

స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకర రావు ఇద్దరూ ఆ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్టినేట్ చేసినట్లు తెలిపింది. పెళ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూములు బుక్ చేశారని, నిరుడు జులై 31న బుకింగ్స్ కోసం హోటళ్లకు మెయిల్స్ వెళ్లాయని వివరించింది. అంతకు ఒక నెల ముందు అంటే జులై1వ తేదీన బిగ్ వేవ్ ఇన్ ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ది న్యూస్ మినిట్ వివరించింది. కంపెనీ అడ్రస్ ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. డిసెంబర్ 20వ తేదీన ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ.16,520 చొప్పున బిల్లింగ్ అయిందని చెప్పుకొచ్చింది. 

అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తన కూతురు పెళ్లికి తానే ఏర్పాట్లు చేసుకున్నాని రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. కంపెనీకి, ఆ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది కంపెనీకి అంటగట్టడం సరైనది కాదని సదరు కాంట్రాక్ట్ కంపెనీ తెలిపింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ICC Champions Trophy: ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget