అన్వేషించండి

రజత్ కుమార్ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?- తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ వివాహానికి అయిన ఖర్చు కేసు ఎంత వరకు వచ్చిందని ఢిల్లీ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఖర్చు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విచారణ ఏ దశలో ఉందని జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని.. ఆరు వారాల్లోగా నివేదిక అందిస్తామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ ధర్మాసనానికి తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతురు వివాహ వేడకకు రాష్ట్రంలోని ఓ ప్రైవేటు కంపెనీ భారీగా ఖర్చు పెట్టిందని, రజత్ కుమార్ కు ఆ కంపెనీకి మధ్య క్విడ్  ప్రొ కో నడిచిందని నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిల్లీ హైకోర్డులో పపిటిషన్ దాఖలు చేశారు. 

అసలేం జరిగిందంటే?

గతేడాది డిసెంబర్ లో రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ తన కూతురు వివాహ వేడుకను హైదారాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూంల ఏర్పాట్లను ఓ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు, ఇన్ వాయిస్ డేటా ఆధారాలతో మీడియాలో వచ్చింది. తాజ్ హోటల్ గ్రూపునకు బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్‌ కంపెనీకి చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు, బిల్లులతో ఆ కంపెనీకి సంబంధం ఉందని బయట పెట్టింది. 

ఒక్కో ప్లేటు భోజనానికి 16, 520 రూపాయలు..

స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకర రావు ఇద్దరూ ఆ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్టినేట్ చేసినట్లు తెలిపింది. పెళ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూములు బుక్ చేశారని, నిరుడు జులై 31న బుకింగ్స్ కోసం హోటళ్లకు మెయిల్స్ వెళ్లాయని వివరించింది. అంతకు ఒక నెల ముందు అంటే జులై1వ తేదీన బిగ్ వేవ్ ఇన్ ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ది న్యూస్ మినిట్ వివరించింది. కంపెనీ అడ్రస్ ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. డిసెంబర్ 20వ తేదీన ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ.16,520 చొప్పున బిల్లింగ్ అయిందని చెప్పుకొచ్చింది. 

అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తన కూతురు పెళ్లికి తానే ఏర్పాట్లు చేసుకున్నాని రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. కంపెనీకి, ఆ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది కంపెనీకి అంటగట్టడం సరైనది కాదని సదరు కాంట్రాక్ట్ కంపెనీ తెలిపింది.  

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget