అన్వేషించండి

Nizamabad News: కాంగ్రెస్ నేతల్ని పిచ్చికొట్టుడు కొట్టారు - బీఆర్ఎస్ మాజీ మంత్రి స్వగ్రామంలో ఘటన - అసలేం జరిగిందంటే ?

Telangana Politics: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ నేతలపై దాడి జరిగింది. ఆ సమయంలో ప్రశాంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.

Attack on Congress leaders:   నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో  ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ , భారత రాష్ట్ర సమితి (BRS) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో BRS కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీని ఫలితంగా ఇరు పక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.

ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేదని  వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.  BRS కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులను తమ ఎమ్మెల్యే ఇంటి వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ప్రక్రియలో నంగి దేవేందర్ రెడ్డిని తరిమికొట్టారు.  ఈ ఘర్షణలో దేవేందర్ రెడ్డి పోలీసు రక్షణలో తలదాచుకోవలసి వచ్చింది.  ఉద్రిక్తతలను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.  

బాల్కొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా BRS నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.   2014 , 2018 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.  2019లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్, లెజిస్లేటివ్ అఫైర్స్, హౌసింగ్ శాఖల మంత్రిగా  పని చేశారు.  2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ   ప్రశాంత్ రెడ్డి BRS తరపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ ముత్యాలపై 32,408 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  బాల్కొండ నియోజకవర్గంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి, వీటిలో ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోల్పోవడం,   చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ఈ సమస్యలను హైలైట్ చేస్తూ, ప్రశా ంత్ రెడ్డి ఈ కుటుంబాలకు తగిన సహాయం అందించలేదని ఆరోపిస్తోంది. 

కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నంగి దేవేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. వారు ఈ సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుని, ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఘర్షణలో పాల్గొన్న కొంతమంది కాంగ్రెస్ ,  BRS కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ ఘటన వేల్పూర్‌లో హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget