అన్వేషించండి

Reservation For BCs: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమే - జస్టిస్ ఈశ్వరయ్య

BC Reservation in Local Body Elections | ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య తెలిపారు.

Reservation For BCs in local body elections | హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య (Justice Eshwaraiah) అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యనేతలు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జస్టిస్ వి ఈశ్వరయ్యతో సోమవారం నాడు (సెప్టెంబర్ 23న) సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల, సమగ్ర కులగణన (Caste Sensus), న్యాయపరమైన అంశాలను చర్చించారు. 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే

రిజర్వేషన్ల పెంపు కచ్చితంగా సాధ్యమేనని, అయితే అది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉందని జస్టిస్ ఈశ్వరయ్య వివరించారు. ఎక్కడైనా సరే ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే రిజర్వేషన్ల పెంపు సహా ఇతర అంశాలు అమలు సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల మేనిఫేస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుల గణన (Caste Sensus) చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కల్పించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. ఆ దిశకు యువతను, రాష్ట్ర ప్రజలను చైతన్య వంతులను చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. 

జస్టిస్ ఈశ్వరయ్యతో భేటీ అయి చర్చించిన వారిలో ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీలు వి గంగాధర్ గౌడ్, కర్నె ప్రభాకర్, సీనియర్ నేత చెరుకు సుధాకర్, మాజీ చైర్మన్లు పల్లె రవి కుమార్ గౌడ్, డాక్టర్ చిరుమల్ల రాకేశ్, డాక్టర్ ఆంజనేయ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, జి నాగేందర్ గౌడ్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర చారి, శుభప్రద్ పటేల్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్య గౌడ్, నోముల భగత్, మాజీ కార్పొరేటర్ అలకుంటృహరి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్, కార్యదర్శి మన్నె రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

చాలా రోజుల కిందటే ముగిసిన పంచాయతీల పదవీ కాలం

తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం చాలాకాలం కిందటే ముగిసింది. ఇప్పటికే ఏడు, 8 నెలలు కావస్తున్నా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. అయితే బీసీ కుల గణన చేపట్టి అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా అని చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ వచ్చాక ఎన్నికల నిర్వహణ చేపడితే ఏ సమస్యా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ చివరి వారంలో, లేకపోతే నవంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

Also Read: Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP DesamChiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABPRishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABPInd vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
RRB Notification 2024: ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే
ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే
Best 7 Seater Car in India: సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
Embed widget