అన్వేషించండి

Neeraj Chopra Wins Gold: నీరజ్ చోప్రా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?... బ్రెడ్ ఆమ్లెట్, పానీ పూరీ అంటే

నీరజ్ చోప్రాకి ఏం ఫుడ్ అంటే ఇష్టమని అభిమానులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

యావత్తు భారతవని గర్వించేటట్లు చేసిన టోక్యో ఒలింపిక్ స్వర్ణపతక విజేత, జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా గురించే ఇప్పుడు చర్చ అంతా. అతని గురించే గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. అతనికి ఏం ఫుడ్ అంటే ఇష్టమని అభిమానులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

ఇంతకీ నీరజ్ చోప్రాకి ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసా? బ్రెడ్ ఆమ్లెట్, పానీ పూరీ అంటే నీరజ్ చోప్రాకి చాలా ఇష్టమట. అంతేకాదు నీరజ్‌ చోప్రాకి స్వీట్లు అంటే ప్రాణం. ఒలింపిక్స్‌ పోటీలు ముగియగానే స్వీట్లు లాగించేస్తానని ఇది వరకే చెప్పాడు. ఒలింపిక్స్ కి వెళ్లేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో నీరజ్ తనకు ఇష్టమైన ఫుడ్ గురించి షేర్ చేసుకున్నాడు. బ్రెడ్‌ ఆమ్లెట్‌ తినడం అంటే ఎంతో ఇష్టమని, రోజులో ఎప్పుడైనా, రోజూ అయినా సరే బ్రెడ్‌ ఆమ్లెట్‌ లాగించేస్తానని చెప్పాడు. 

ఫిట్‌నెస్ కోసం తనకు తాను సాల్టెడ్‌ రైస్‌ వండుకుంటాట. టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తింటాడు. ప్రాక్టీస్‌ చేసేప్పుడు మాత్రం పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ అక్కడ దొరికే ఫుడ్‌తో సరిపెట్టుకుంటాడు. ఇటీవల తన డైట్‌లో సాల్మన్‌ ఫిష్‌ని యాడ్ చేసుకున్నాడట. అంతేకాదండోయ్ గోల్‌ గప్పాలు అదేనండీ పానీ పూరీ తినడం అంటే అమితమైన ఇష్టమంట. గోల్‌ గప్పాలో ఎక్కువగా నీరే ఉంటుందని, దీని వల్ల క్రీడాకారులకు ఎలాంటి హానీ ఉండదని చెప్పాడు. 

నీరజ్ చోప్రాకి ప్రధాని మోదీ ఫోన్

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

పంజాబ్ సీఎం రూ.2కోట్ల నజరానా

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకి పంజాబ్ ప్రభుత్వం రూ.2కోట్ల నజరానా ప్రకటించింది. దేశం గర్వించేలా చేసిన సైనికుడు నీరజ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ, రూ.2కోట్ల నజరానా ప్రకటిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget